తెలంగాణ బీజేపీలో జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్), ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కావడమే. ఢిల్లీలో వీళ్లిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పుల నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్.. అమిత్ షాను కలవడం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..మంత్రి.. మళ్లీ వెనక్కి వస్తున్నారా!?
తెలంగాణ బీజేపీలో జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్), ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కావడమే. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి మంత్రి శ్రీనివాస్ ని వెనక్కి తీసుకొస్తున్నారా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Translate this News: