మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడి.. చివరకు అనుకున్నది సాధించారు అన్నదాతలు. ఆఖరికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే.. రైతన్నల ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. దాని చుట్టూ మరో కొత్త వివాదం కూడా రాజుకుంది. ట్విట్టర్ మాజీ ఓనర్ జాక్ డోర్సే ఈ వివాదానికి కారకుడు కాగా.. ఆయనపై కేంద్రం రుసరుసలాడుతోంది.
పూర్తిగా చదవండి..కేంద్రానికి ట్విట్టర్ మాజీ ఓనర్ కి గొడవేంటి..?
Translate this News: