బాలాసోర్ రైలు ప్రమాదంపై దర్యాప్తు స్పీడందుకుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇటు సీబీఐతో పాటు రైల్వేశాఖ టీమ్ కూడా విచారణ చేస్తోంది. ఐతే ఈ కేసులో ముఖ్యంగా ఐదుగురు రైల్వే అధికారుల పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. బహనాగ బజార్ స్టేషన్ మాస్టర్తో పాటు మరో నలుగురు సిగ్నలింగ్ సిబ్బంది.. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై తదుపరి చర్యలుంటాయని వెల్లడించాయి రైల్వే వర్గాలు.
పూర్తిగా చదవండి..ఎలా జరిగింది..? దర్యాప్తు స్పీడప్
Translate this News: