పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా గుర్తించారు. కుటుంబ పెద్దకు ఆ గ్రామంలో కొంతమందితో భూ వివాదం ఉందని దర్యాప్తులో తేలింది.
పూర్తిగా చదవండి..Pakistan: దారుణం.. పాలలో విషమిచ్చి 13 మంది హత్య
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది.
Translate this News: