ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును మార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. నెహ్రూ మెమోరియల్ ను ఇప్పుడు పీఎం మెమోరియల్ గా పేర్చు మార్చారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం ప్రారంభోత్సవం జరిగిన దాదాపు ఏడాది తర్వాత, ఆ ప్రాంగణం నుండి నెహ్రూ పేరును తొలగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం, తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్..!!
Translate this News: