TS Projects In Danger Zone: అతి భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ఎడతెరిపిలేని వర్షాలు బీభత్సం సృష్టింస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద ఉదృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద నీరు పొటెత్తుతోంది. ఇప్పటికే రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. జలమండలి అధికారులు జంట జలాశయాల చెరో రెండు గేట్లను 2అడుగుల మేర ఎత్తారు. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 1373 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 442 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ఈ క్రమంలో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..TS Projects In Danger Zone: డేంజర్లో జంట జలాశయాలు..!
అతి భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ఎడతెరిపిలేని వర్షాలు బీభత్సం సృష్టింస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద ఉదృతి కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్నగర్ తదితర జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో దిగువనున్న ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Translate this News: