Sankranti Trains: వచ్చే ఏడాది జనవరిలో జరిగే పెద్ద పండగకు సొంతూర్లకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే త్వరపడండి ఎందుకంటే…ఇప్పటికే ఏపీకి వెళ్లే ముఖ్యమైన రైళ్లన్ని ముందుగానే బుక్ అయిపోయాయి.
పూర్తిగా చదవండి..Sankranti Trains: సంక్రాంతి బండి..మొత్తం ఫుల్లండి!
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే వారికోసం జనవరి 11 వ తేదీ రిజర్వేషన్లకు శుక్రవారం రైల్వే అధికారులు బుకింగ్ ఓపెన్ చేశారు.విశాఖ, గోదావరి, ఫలక్ నుమా, కోణార్క్ వంటి రైళ్లకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో బెర్తులు కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్ అయిపోయాయి.
Translate this News: