TPCC Mahesh Kumar: టీపీసీసీ అధ్యక్షుడినైనా తాను కార్యకర్తగానే ఉంటానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ ఒక దేవాలయమని, విబేధాలు పక్కకు పెట్టీ అందరూ కలిసి పనిచేయడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తాను ఇప్పటికీ ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశానన్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి భిన్నమైన వ్యక్తులని చెప్పారు. ఇక కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అందరూ కలిసి పని చేస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు.
పూర్తిగా చదవండి..TPCC: వాళ్లకు సోషల్ సెన్స్ లేదు.. కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీ భవన్కు రావాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెలకు ఒకసారి సీఎం కూడా రావాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ సెన్స్ లేకుండా సోషల్ మీడియా వాడుతున్నారని మండిపడ్డారు.
Translate this News: