PM Modi: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసిన ప్రశాంత్ భూషణ్.. ‘ప్రైవేట్ మీట్ కోసం సీజేఐ చంద్రచూడ్ ప్రధాని మోదీని అహ్వానించడం దిగ్భ్రాంతికరం. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..CJI-Modi: మోదీ చర్యను తప్పుబట్టిన ప్రశాంత్ భూషణ్.. న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలంటూ!
జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
Translate this News: