Team India: 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు 19న చెన్నైలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్టు ఆడబోతుంది. దీనికోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా శుక్రవారం చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో చిదంబరం స్టేడియంలో శిక్షణా కార్యక్రమంలో టీమిండియా పాల్గొంటుంది.
పూర్తిగా చదవండి..Team India: 92 ఏళ్ల తరువాత అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!
భారత క్రికెట్ జట్టు 19న చెన్నైలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్టు ఆడబోతుంది.బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డుకు ఎక్కుతుంది.ఈరికార్డు వస్తే 92 ఏళ్లలో ఇదే తొలి సారి అవుతుంది.
Translate this News: