Hyderabad: హైదరాబాద్ ట్విన్ సిటీలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని వీధి వీధిలో గణేషుడి విగ్రహాలతో ప్రజలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండ అల్కాపూరి కాలనీ లో గణేష్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉత్సవాల్లో డాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలి అక్కడిక్కడే మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: అల్కాపూరి కాలనీ గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..!
అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించాడు. లడ్డు కైవసం చేసుకున్న తన ఫ్రెండ్ ముందు సంతోషంతో డాన్స్ వేసిన శ్యామ్ కాసేపటికి గుండె పోటుతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Translate this News: