Health Tips: ఆరోగ్యంతో హెల్తీగా ఉండాలంటే మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వలన అనేక సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. వాటిల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే మనకి చాలా ఇబ్బందిగా, కడుపులో నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతారు. అయితే చాలామంది నీటిని రోజు మొత్తంలో ఐదు లీటర్ల నీళ్లు తాగాలని అంటారు. కానీ అలా తాగటం వల్ల ఉపయోగాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Kidney Stones: 5 లీటర్ల నీళ్లు తాగితే.. ఆ సమస్య పరార్!
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ప్రతి రోజూ ఉదయం ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. ఇలా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరగడంతోపాటు యూరిన్లో రాళ్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: