Bengaluru Airport: ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్త మయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. కర్ణాటకలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కఠినమైన ఐసోలేషన్ చర్యలతో ప్రతిరోజూ సుమారు 2,000 మంది ప్రయాణికులను పరీక్షించినట్లు వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Bengaluru Airport: Mpox ఎఫెక్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో 2,000 మందికి పరీక్షలు!
ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ సుమారు 2,000 మందిని పరీక్షించినట్లు వెల్లడించింది.
Translate this News: