Ayodhya: అయోధ్య రామ మందిరం సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో ఈ రామమందిరం 2024 జనవరి 22 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే మొదటి ఆరు నెలల్లో.. 11 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలను మొత్తం 33 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అయోధ్యను సందర్శించిన భక్తుల సంఖ్య ఇందులో ( 33 కోట్లలో 3 వంతుగా నిలిచిందని చెప్పారు. ఇక మందిరంలో రామ్ లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సం ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాల తర్వాత రామ భక్తులకు అయోధ్య ప్రధాన ఆలయంలోకి అనుమతించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు దీనిని ఈ రోజు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Ayodhya: సరికొత్త చరిత్ర సృష్టించిన అయోధ్య.. 6 నెలల్లో 33 కోట్ల మంది పర్యాటకులు!
అయోధ్య రామ మందిరం సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి ఆరు నెలల్లోనే 11 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు అయోధ్యను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ యేడాది ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 33 కోట్ల మంది యాత్రికులు వచ్చినట్లు తెలిపారు.
Translate this News: