TG News : పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని చింతలవాడకు చెందిన ఖదీర్, రేష్మ దంపతుల ఏడు నెలల పాప మూడ్రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో.. స్థానిక సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
పూర్తిగా చదవండి..ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి మృతి.. డాక్టర్ పై కత్తితో బంధువుల దాడి
పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
Translate this News: