Vande Bharat: విశాఖ కు నేడు మరో కొత్త వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ – విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. మొదటి రోజైనా నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇవాళ ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది.. ప్రతి ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో.. 16 బోగీలు, అందులో 14 చైర్ కార్, రెండు ఎగ్జికూటివ్ బోగీలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Vande Bharat: వందే భారత్ ఈ స్టాప్ లో కూడా!
దుర్గ్ - విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ నేడు ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
Translate this News: