Karnataka: నా భార్య 8 మందిని వివాహం చేసుకుని మోసం చేసిందని ఓ భర్త కోర్టును ఆశ్రయించగా…కాదు ఆమె పెళ్లి చేసుకుంది నలుగుర్నే అంటూ ఆమె తరుఫున లాయర్ అనడంతో న్యాయమూర్తి షాక్ అయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కర్ణాటకలోని హోస్పేట్ కు చెందిన రాజా హుస్సైన్ అనే వ్యక్తి తన భార్య ఎనిమిది మందిని వివాహం చేసుకుందని హైకోర్టులో పిటిషన్ వేశాడు.
పూర్తిగా చదవండి..Karnataka: నా భార్యకు 8 మంది భర్తలు..కాదు నలుగురే అంటున్న లాయర్!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నా భార్య 8 మందిని వివాహం చేసుకుందని ఓ వ్యక్తి న్యాయమూర్తికి తెలియజేయగా..కాదు నలుగుర్నే పెళ్లి చేసుకుందని ఆమె తరుఫున లాయర్ చెప్పడంతో న్యాయమూర్తి విస్తుపోయారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు.
Translate this News: