Eluru District : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తంతో తడిసిపోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని తనలో కలిపేసుకుంది. ఈ ప్రమాదం (Road Accident) లో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పారిపోగా..మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పూర్తిగా చదవండి..Road Accident : అర్థరాత్రి ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం!
ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.
Translate this News: