TG News: భాగ్యనగర్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. రాజేంద్రనగర్లో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరిపారు. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు చేశారు. పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయారు. పోలీసులు గంజాయి ముఠాను వెంటాడి పట్టుకున్నారు. కాల్పలుతో జరగటంతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ముఠా సంభ్యుల నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..TG News: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. భారీగా గంజాయి పట్టివేత
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గంజాయి ముఠా సభ్యులకు- పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. గంజాయితో పారిపోతున్న స్మగ్లర్లనును పట్టుకుని 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: