Train: యూపీలోని కాన్పూర్ లో రైలు పట్టాల పై సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేంఉదకు గుర్తు తెలియని వయక్తులు యత్నించిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Train : మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర…ఈసారి సిమెంట్ దిమ్మెలు!
రాజస్థాన్ లోని అజ్మీర్ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.పూలేరా – అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను అడ్డంగా ఉంచారు.దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది.
Translate this News: