Uttara Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో కాళింది ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్ రాజ్ నుంచి హరియాణాలోని భివానీ వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్పూర్ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ని ఢీకొట్టింది. ట్రాక్ పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.
పూర్తిగా చదవండి..Uttara Pradesh: పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం!
కాన్పూర్ లో కాళింది ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఆదివారం రాత్రి శివరాజ్పూర్ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ని ఢీకొట్టింది.దీంతో అది 50 మీటర్ల దూరం ఎగిరిపడింది. పట్టాల సమీపంలో సిలిండర్ తో పాటు ఓ పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను కూడా సిబ్బంది గుర్తించారు.
Translate this News: