Rajadani Express: విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్ మ్యాన్ చూపించిన తెగువ, సమయస్ఫూర్తి…ఓ రైలుకు పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన ట్రాక్మ్యాన్ అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ ను ఆపేందుకు పట్టాల వెంట ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు తీయడం గమనార్హం. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మహాదేవ అనే ట్రాక్ మ్యాన్ తన విధుల్లో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్ లోని కుమ్టా, హొన్నావర్ స్టేషన్ ల మధ్య తనిఖీలు చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Rajadani Express: ఐదు నిమిషాలు…అర కిలోమీటరు..రాజధాని ఎక్స్ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం!
పట్టాల పై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన మహదేవ అనే ట్రాక్ మ్యాన్ చూపిన తెగువ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు పెట్టి రాజధాని ఎక్స్ప్రెస్ నిలిపివేశాడు.
Translate this News: