Hyderabad: హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందు చిన్నగా వచ్చిన పొగలు..క్రమక్రమంగా పెరిగిపోయాయి. దీంతో అసలు భూమి లోపల ఏం జరుగుతోందని అందరూ అయోమయానికి గురయ్యారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన..భూమి పొరల్లోంచి పొగలు..కారణం ఏంటంటే!
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి పొగలు వస్తున్నాయి. ఇటీవలే అక్కడ అండర్ గ్రౌండ్లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్ను అమర్చినట్లుగా సమాచారం. ఆ కేబుల్ డ్యామేజ్ వల్ల ఇలా పొగలు వస్తున్నాయా అనే సందేహం వెలువడుతుంది.
Translate this News: