Hyderabad: హైదరాబాద్లో మత్తుగాళ్లు కొత్త దారులు వెత్తుక్కుంటున్నారు. మొన్నటివరకు చిన్న పిల్లలు ఎక్కువగాతినే చాక్లెట్స్ లో మత్తు మందు కలిపి అమ్మేవారు. ఇప్పుడు ఐస్ క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. తాజాగా, మత్తు దందా గుట్టురట్టయింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో దాడులు నిర్వహించి 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఐస్క్రీమ్లో విస్కీ కలకలం.. హైదరాబాద్లో మత్తు దందా గుట్టురట్టు..!
హైదరాబాద్లో ఐస్క్రీమ్ల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టురట్టయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1,5 లోని హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో అధికారులు దాడులు నిర్వహించారు. 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: