Emergency: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ పీరియడ్ లో దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని.. చివరికి సెప్టెంబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేయగా మరో సారి వాయిదా పడింది.
పూర్తిగా చదవండి..Emergency: ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..!
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరో సారి వాయిదా పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 6న రిలీజ్ కానున్న మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కంగనా తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
Translate this News: