Vijayawada: బుడమేరు వరద ఉద్ధృతి విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా వరద ఉద్ధృతి కొంచెంగా తగ్గుతుండటంతో నీరు కొంచెంగా తగ్గుతుంది. ఈ ముంపులోనే ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తుంది.
పూర్తిగా చదవండి..Vijayawada: బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి ఆర్మీ!
బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది.
Translate this News: