Ganesh Nimajjanam: హిందువులు ప్రతి పండగల్లో ఎంతో భక్తితో దేవుళ్లని పూజిస్తారు. అయితే ప్రతి పూజల్లో దేవుళ్లకి పూజా చేసి కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారు. కొందరి దేవుళ్లను నిమజ్జనం చేయరు. కానీ వినాయక చవితి మాత్రం గణపతికి ఘనంగా 9 రోజులు పూజలు నిర్వహించి నీళ్లలో నిమజ్జనం చేస్తాం. ఇలా ఎందుకు చేస్తారు చాలామందికి తెలియదు. కేవలం గణపతిని మాత్రమే నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో చూద్దాం.
పూర్తిగా చదవండి..Ganesh Nimajjanam: గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?
పదిరోజులు పూజలు అందుకున్న బొజ్జగణపయ్య విగ్రహాన్ని మేళతాలతో జల నిమజ్జనం చేస్తారు. గణేషుడు భక్తులు కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట.. గణపతిని తిరిగి స్వర్గానికి పంపించడానికి సముద్రం దగ్గరి మార్గంగా చెబుతుంటారు. ఈ కారణంతో గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారట.
Translate this News: