Chiranjeevi Announces One Crore Donation To AP – TG Floods : మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం కేరళ (Kerala) లోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు చరణ్, చిరు కలిసి కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains), వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి చిరంజీవి భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: మెగా విరాళం..రెండు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారంటే!
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు.
Translate this News: