Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ (IMD) మరో కీలక ప్రకటన చేసింది. ఏపీ (AP), తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన చేసింది. సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
పూర్తిగా చదవండి..AP-Telangana : నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
Translate this News: