Vijayawada : భారీ వర్షాలు (Heavy Rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (VTPS) నీట మునిగింది. బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో VTPSను వరద ముంచెత్తింది. దీంతో విజయవాడ ప్రాంతమంతా చీకట్లు అలుముకున్నాయి. ఈ పవర్ప్లాంట్ సామర్థ్యం 2540 యూనిట్లు ఉండగా.. మొత్తం 8 యూనిట్లలో వినియోగంలో ఉన్నది రెండు మాత్రమే.
పూర్తిగా చదవండి..Vijayawada : నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు!
భారీ వర్షాలకు వరద పొటెత్తడంతో విజయవాడ నగరంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగింది. వెంటనే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడే మకాం వేశారు. దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Translate this News: