Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం (Municipal Council Meeting) ఇద్దరు అధికారులు కొట్టుకోవడానికి వేదికైంది. సభ్యులందరి సమక్షంలో కమిషనర్ నామా కనకారావు, డీఈ భవానీ శంకర్ లు బాహాబాహీకి దిగటంతో కలకలం రేగింది. శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కాగా.. తొలుత కౌన్సిలర్ బోను దేవా మాట్లాడుతూ…ఇంజినీరింగ్ విభాగాన్ని ఎవరు చూస్తున్నారు? డీఈ భవానీ శంకర్ పని చేస్తున్నారా..లేదా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Pithapuram: పిఠాపురంలో అధికారుల ఫైట్పై చర్యలు..మున్సిపల్ డీఈ భవానీశంకర్ సస్పెన్షన్
పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నామా కనకారావు, డీఈ భవానీ శంకర్ లు బాహాబాహీకి దిగటంతో కలకలం రేగింది.ఈ క్రమంలో మున్సిపల్ డీఈ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ ప్రజారోగ్య శాఖ ఈఎస్సీ గోపాలకృష్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Translate this News: