Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణీ ఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..TG: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం.. బలవంతంగా డెలివరీ చేసి..
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందాడు.
Translate this News: