AP News: ఏపీలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద రహాదారిపై అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకే ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపాలని కోరారు. దీంతో ఆపినట్లే చేసిన దుండగులు.. వెంటనే సెకన్ లో వేగం పెంచి ముందుకు దూసుకెళ్లారు. అక్కడేవున్న డీఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. డీఎస్సీ కారును తమ వాహనంతో బలంగా ఢీ కొట్టారు. దీంతో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్!
ఏపీ నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. వెంకటాచలం వద్ద రహాదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని తమ కారుతో ఢీకొట్టారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: