Vijayawada: తోడికోడలిపై కక్షపూరితంగా వేడి నూనెతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో రాజ్యలక్ష్మి అనే మహిళ మీద సొంత తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. దాడి చేసిన తోడికోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..AP: తోడికోడలిపై దాష్టీకం.. వేడి నూనెతో దాడి..!
కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళపై తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది.
Translate this News: