Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి తన కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళింది. అయితే, అక్కడ బెడ్ ఇవ్వకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. నేరేడుగోమ్మ మండలానికి చెందిన అశ్వినీ పురిటి నొప్పులతో గత అర్ధరాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.
పూర్తిగా చదవండి..TS: డాక్టర్ నిర్లక్ష్యం.. కూర్చున్న కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి..!
నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. గర్భిణి అశ్వినిని పరిశీలించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. ఆమెకు బెడ్ కేటాయించకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది.
Translate this News: