Tirupati: ఆడ పిల్లల సంరక్షణకై ఎన్ని చట్టాలు తెచ్చినా అవి నేరాలను అదుపుచేయలేకపోతున్నాయి. ఆడ పిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా కూడా లేకుండా.. కామాంధులు పశువుల మారి వారి కోరికను తీర్చుకుంటున్నారు. తాజాగా, తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Tirupati: దారుణం.. జువైనల్ హోమ్లో ఉండే బాలికపై అత్యాచారం.!
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. జువైనల్ హోమ్లో ఉండే ఓ బాలిక (14)పై అత్యాచారం జరిగింది. రిషి అనే యువకుడు బాలిక చదువుతున్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఒంటిపై గాయాలతో హోమ్కి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.
Translate this News: