NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) లో దొంగతనాలను అరికాట్టాల్సిన పోలీసులే దొంగలు (Thieves) గా మారిన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దొంగ నుంచే సొమ్ము నొక్కేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్కు ఓ లారీలో మిర్చి లోడ్ చేసి.. మైలవరానికి చెందిన డ్రైవర్ షేక్ ఖయీంకి ఇచ్చి పంపారు. క్లీనర్గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు అనే వ్యక్తి వెళ్లాడు.
పూర్తిగా చదవండి..AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.
Translate this News: