Prodduturu: కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఆరవేటి థియేటర్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద వైసీపీ , టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. గౌస్ మోహిద్దీన్ అలియాస్ అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశారు.
పూర్తిగా చదవండి..Prodduturu: ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..!
ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్ కక్ష పెంచుకుని దాడికి దిగాడు.
Translate this News: