West Godavari: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంటపై తండ్రి కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా కొడేరు లంకకు చెందిన రమేష్, పి. గన్నవరం మండలం L. గన్నవరంకు చెందిన కొప్పాడి వరాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరికి మైనారిటీ తీరడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ప్రేమ జంటను అబ్బాయి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీలో దారుణం.. ప్రేమజంటపై దాడి..!
కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Translate this News: