Kadapa: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి బలైయ్యాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకరమైన ఘటన కడప జిల్లా బెల్లం మండిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు విద్యార్థులు ఒకే సైకిల్ పై ఎంతో సంతోషంగా వెళ్తున్నారు.
పూర్తిగా చదవండి..AP: సైకిల్ పై వెళ్తున్న చిన్నారులను కాటేసిన కరెంట్.. కడపలో పెను విషాదం!
కడప జిల్లా బెల్లం మండిలో దారుణం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు వేళాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తన్విరుల్లా అనే విద్యార్థి చనిపోయాడు. తీవ్ర గాయాలైన మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Translate this News: