Online Betting : ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడి ప్రాణం తీసింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకుడు తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చివరకు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. వంద రూపాయలతో మొదలు పెట్టిన బెట్టింగ్ మొదట్లో భారీగా ఆశ చూపడంతో అలాగే కంటిన్యూ చేశాడు. అలా నెమ్మదిగా రెండు కోట్ల అప్పు వరకూ వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనువు చాలించాడు. ఈ ఘటన నల్గొండ మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Online Betting: మరో యువకుడి ప్రాణంతీసిన ఆన్లైన్ బెట్టింగ్.. వందతో మొదలై రెండు కోట్లకు చేరి!
ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయిన మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నెహ్రూ నగర్కు చెందిన సాయికుమార్ వంద రూపాలతో మొదలుపెట్టిన ఆట రూ.2 కోట్ల అప్పులకు చేరడంతో సాగర్ ఎడమ కాల్వలో దూకి చనిపోయాడు. సూసైడ్ కారణాలను సెల్ఫీ వీడియోలో వివరించాడు.
Translate this News: