Supreme Court: కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య జరిగిందని తెలిసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మూడు గంటల సమయం ఎందుకు తీసుకున్నారని బెంగాల్ ప్రభుత్వం, అధికారుల తీరుపై సీరియస్ అయింది. అభయ డెడ్ బాడిని తల్లిదండ్రులకు ఎందుకు ఆలస్యంగా అప్పగించారంటూ ప్రశ్నించింది. అంతేకాదు ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజ్ ప్రిన్సిపల్గా ఎందుకు నియమించారంటూ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..Kolkata case: అభయ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్.. సీబీఐకి కీలక ఆదేశాలు!
జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 3 గంటలు సమయం ఎందుకు తీసుకున్నారని అధికారులపై సీరియస్ అయింది. ఆగస్టు 22న కేసు విచారణ స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: