General Elections 2024 : ఏపీ (AP) లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మద్యం రేట్లను తగ్గించడం కూడా ఒకటి. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం (NDA Government) తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను రూ. 80 నుంచి రూ. 90 కే విక్రయించాలని భావిస్తోంది.
పూర్తిగా చదవండి..Ap Liquor Scam : క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే…ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్!
ఏపీలోని కూటమి ప్రభుత్వం తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ మద్యం బ్రాండ్లను విక్రయించాలని భావిస్తోంది. క్వార్టర్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 90 ఉండనున్నట్లు సమాచారం. కొత్త మద్యం విధానంపై 2 రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి.
Translate this News: