West Godavari: పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని ఓ ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘నాకు న్యాయం చేయండి’ అంటూ అధికారులను వేడుకున్నా ఫలితం కనిపించడం లేదని బాధిత యువతి కన్నీటి పర్యంతం చెందుతుంది.
పూర్తిగా చదవండి..AP: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!
ఏలూరు జిల్లా భీమడోలులో తన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పొలాసానిపల్లికు చెందిన రావికుమార్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది.
Translate this News: