ఒలింపిక్ భారత కాంస్య విజేతలలో పంజాబ్ హాకీ ఆటగాళ్లకు రూ. 50 లక్షల బహుమతిని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్ హాకీలో భారత్ స్పెయిన్ను ఓడించి కాంస్యం సాధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..పంజాబ్ హాకీ ప్లేయర్స్ కు రూ. 50 లక్షల బహుమతి ప్రకటించిన భగవంత్ సింగ్!
భారత కాంస్య పతక విజేతలలోని పంజాబ్ ఆటగాళ్లకు రూ. 50 లక్షల బహుమతిని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్ హాకీలో భారత్ స్పెయిన్ను ఓడించి కాంస్యం సాధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Translate this News: