ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట లో ఈ నెల 15 న ఎస్ఎస్ఎల్వీ-3 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది.ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-3 రాకెట్తో భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-08ని గంగనంలోకి పంపించనుంది.దాని విశేషాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
శ్రీహరి కోటలో స్వాతంత్ర దినోత్సవం రోజున SSLV-3 రాకెట్ ప్రయోగం!
ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట లో ఈ నెల 15 న ఎస్ఎస్ఎల్వీ-3 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది.ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-3 రాకెట్తో భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-08ని గంగనంలోకి పంపించనుంది.దాని విశేషాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Translate this News: