Andhra Pradesh : మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా (Nandyala District) చాగలమర్రి మండలం చిన్న వంగలిలో జరిగింది. మృతి చెందిన వారిని గురు శేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ(38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురు లక్ష్మి(10) గా అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Nandyala Crime : మట్టి మిద్దె కూలి నలుగురి మృతి!
మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో జరిగింది. మృతి చెందిన వారిని గురు శేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ(38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురు లక్ష్మి(10) గా అధికారులు గుర్తించారు.
Translate this News: