Telangana Girl Washed Away: ఇద్దరు కుమార్తెలు, బంధువులతో కలిసి అయోధ్యలోని రాముల వారిని దర్శించుకుందామని వెళ్లిన ఆ దంపతులకు తీరని శోకం మిగిలింది. ఓ బిడ్డ సరయూ నదిలో (Sarayu River) గల్లంతవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జనగామ ప్టటణంలోని గీతానగర్ కు చెందిన తాళ్లపల్లి నాగరాజు, ఆయన భార్య జయసుధ, పెద్ద కుమార్తె తేజశ్రీ (17) చిన్న కుమార్తె తరుణి, మరో 8 మంది బంధువులతో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్య వెళ్లారు.
పూర్తిగా చదవండి..Janagama: అయోధ్య యాత్రలో విషాదం..సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు!
జనగామ పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబం, బంధువులతో కలసి అయోధ్య యాత్రకు వెళ్లారు.అక్కడ సరయూ నదిలో స్నానం చేస్తున్న క్రమంలో నాగరాజు పెద్ద కుమార్తె తేజశ్రీ (17) నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఎంత వెతికినప్పటికీ ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు.
Translate this News: