Zomato: దేశంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫుడ్ డెలివరీల డిమాండ్ కు తగ్గట్లే కొత్త యాప్ సర్వీసులు కూడా రోజుకొకటి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఆన్లైన్ ఆర్డర్ ద్వారా డెలివరీ అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై దేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!
ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది
Translate this News: