జియో, ఎయిర్టెల్ ఈ నెల ప్రారంభంలో ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఈ పెరుగుదలతో కస్టమర్లలో అసంతృప్తిని కలిగించింది.దీంతో జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరల పెంపు మధ్య, జియో ప్రకటించిన ప్లాన్లు కస్టమర్లకు ఉపయోగపడుతున్నాయి. ఈ కొత్త ప్లాన్లు వినియోగదారులకు ఉచిత కాలింగ్, డేటా OTT స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందించనున్నాయి.
పూర్తిగా చదవండి..OTT ప్రయోజనాలతో జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు!
ప్రముఖ జియో OTT ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 329, రూ. 949, రూ. 1049 లతో మూడు ప్లాన్లను కస్టమర్లకు అందించనుంది. ఈ ప్లాన్ లలో ఉచితంగా డిస్నీ + హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తో పాటు అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది.
Translate this News: